సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య గురువారం జిల్లాలోని శిశు గృహం, సఖి కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిల్లల సంరక్షణ, మహిళల సమస్యల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600