సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600