ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో భార్య పకోడీ తీసుకురమ్మని కోరగా, భర్త వెళ్లి తీసుకుని వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600