ఆంధ్రప్రదేశ్లో వారం రోజులుగా కొనసాగిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె ముగిసింది. ప్రభుత్వ హామీతో వైద్య సేవలు పునఃప్రారంభమయ్యాయి. బకాయిల్లో రూ. 1,000 కోట్లను పది రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిధులు విడుదల చేయని పక్షంలో మళ్లీ సమ్మె చేస్తామని ఆస్పత్రుల యజమాన్యాలు హెచ్చరించాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



