సురక్షిత మాతృత్వం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన 'సేఫ్ మదర్ డే' కార్యక్రమంలో వారు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now