కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు' కార్యక్రమం కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600