కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సహా పలువురికి ఊరటనిస్తూ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now