కామారెడ్డి పట్టణంలో చేపలు పట్టే ప్రయత్నంలో చెరువులో జారి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600