
యాదాద్రి భువనగిరి జిల్లాలో టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ లైన్మ్యాన్ (ఏఎల్ఎం) ఏఓ పప్పుల రమేష్, వ్యవసాయ బోర్వెల్కు విద్యుత్ సరఫరా చేయడానికి రూ. 35,000/- లంచం తీసుకుంటుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై మరోసారి చర్చ మొదలైంది.


















