తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కేవలం నినాదం కాదని, పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లే గొప్ప సంకల్పమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ 99 రోజుల ప్రణాళిక రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600