ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తాజాగా అమరావతిలో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, అలాగే అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600