జనాభా లెక్కల్లో కురుమలకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామపంచాయతీలో జనాభా లెక్కలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచాలని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి డిమాండ్ చేశారు. కురుమల జనాభాను తక్కువగా చూపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇకపై విశ్వసించలేమని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now