ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమ్రాబాద్ గ్రామంలోని కొక్క్యా నాయక్ తండాకు చెందిన బానోతు హరి (50) మృతిపై అతని బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
అనుమానాస్పద మృతి కేసులో నలుగురిపై కేసు నమోదు.. ముగ్పాల్ పోలీసుల దర్య…
Share:

సారాంశం
ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమ్రాబాద్ గ్రామంలోని కొక్క్యా నాయక్ తండాకు చెందిన బానోతు హరి (50) మృతిపై అతని బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.










