జిన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ్ విద్యార్థులు తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తమ గురువులను, సహాధ్యాయులను కలుసుకుని బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now