నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ.10 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



