శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి ట్రస్ట్, కె.పి.హెచ్.బి కాలనీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ శిబిరాన్ని ప్రారంభించి, మహిళల స్వయం ఉపాధికి, ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి శిక్షణలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



