జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కొత్తగా ప్రారంభించిన ఫార్మా టెక్నాలజీ కోర్సులో 100% ఉత్తీర్ణత సాధించి విద్యా రంగంలో తనదైన ముద్ర వేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



