తెలంగాణ పోలీసుల ముందు ఒక మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. వీరిలో ఒకరైన పసునూరి నరహరి, మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉన్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో నరహరితో పాటు ఆయన భార్య ధనమ్మను పోలీసుల సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



