జేఈఈ మెయిన్స్–2026 పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్లోని కాకతీయ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పలు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల స్థాయి నుంచే అందించిన నాణ్యమైన విద్య, సమగ్ర బోధనా విధానం ఈ విజయం సాధించడానికి దోహదపడిందని విద్యార్థులు, యాజమాన్యం తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



