కామారెడ్డి పట్టణంలో నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, బాధితుడు విజయ్ కుమార్ గౌడ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వినతి సమర్పించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now