ధర్మవరం నియోజకవర్గంలో వికలాంగుల జీవితాల్లో ఆశలు నింపేందుకు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సంస్కృతి సేవా సమితి, BMVSS సహకారంతో ఈ శిబిరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో జరుగుతోంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now