గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్, తమ వాహనాన్ని అక్రమంగా ఉపయోగించి, అడ్డుకున్న ఇద్దరు యువకులపై కర్రలతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



