
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మొబైల్ ఫోన్ల మాదిరిగానే, విద్యుత్ వినియోగం కోసం కూడా ప్రీపెయిడ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు విద్యుత్ శాఖ యోచిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులకు మరింత పారదర్శకత లభించనుంది.


















