మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు మర్యాదపూర్వకంగా కలిసి, ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావును కప్పర ప్రసాద్ రావు సన్మానించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600