తొర్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష, పాలకుర్తి నియోజకవర్గ మహిళా నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నిందలు వేయడం సరికాదని ఆమె అన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
