రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు సోమవారం హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం అమలు, సంపూర్ణ రుణమాఫీ, రైతుభరోసా నిధుల విడుదల వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now