ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. సహారన్పూర్కు చెందిన డెంటల్ విద్యార్థి హారిస్ అలీని, మొరాదాబాద్లో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను మత ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now