2011లో జరిగిన సకల జనుల సమ్మె సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మంత్రి కే. తారక రామారావు సహా పలువురు ప్రముఖ నాయకులు నిందితులుగా ఉన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600