నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 మంది సబ్-ఇన్స్పెక్టర్లను బుధవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కీలక పోస్టుల్లో ఉన్నవారిని మినహాయించి, లూప్లైన్లో ఉన్నవారికి, ఎస్సై-2లుగా పనిచేస్తున్న వారికి వివిధ స్టేషన్లలో ఎస్హెచ్వో బాధ్యతలు అప్పగించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



