మలక్పేట్ పరిధిలోని ముషీరాంబాగ్ లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now