మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మరణించిన పోలీస్ కానిస్టేబుల్ గోపాల్ సింగ్ (పి.సి. 612) కు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



