తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర కార్యాలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండల గ్రామాల కమిటీల ఏర్పాటుపై చర్చా కార్యక్రమం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు బక్క నర్సిములు పిలుపు మేరకు ఈ సమావేశం నిర్వహించబడింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now