మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్లో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



