తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై టీబీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలను, అమరవీరులను అవమానించడమేనని ఆయన అన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now