తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా, మంత్రి శనివారం మినిస్టర్ క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now