తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. చట్టసభల్లో సభ్యులు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ నేపథ్యంలో ఈ స్పందన వెలువడింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now