సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దీనిపై అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదాశివ నగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



