కామారెడ్డి జిల్లాలో అక్రిడేషన్ కమిటీ సభ్యుల నియామకాల ప్రక్రియపై జర్నలిస్టుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అర్హతల ప్రమాణాలను పాటించలేదని పలువురు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ గోప్యంగా జరిగిందని, కొందరు వ్యక్తులకు అనుకూలంగానే నియామకాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now