జర్నలిస్టులంటే ఎవరు? వారిని ఎలా గుర్తించాలి? అనే ప్రశ్నలు ప్రస్తుతం సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు (ఉచిత బస్సు ప్రయాణ రాయితీ) జర్నలిస్టులకు ఏకైక గుర్తింపుగా పరిగణించాలా? లేక వృత్తి ధర్మం, జ్ఞానం ఆధారంగా వారిని గుర్తించాలా? అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి ఎల్లయ్య లోతైన విశ్లేషణ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



