హెచ్ఐవి రక్తం ఎక్కించిన కేసులో బాధితురాలు రమణి ఆత్మహత్య
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో ప్రియుడి చేతిలో హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించబడిన ఘటనలో బాధితురాలిగా ఉన్న యువతి రమణి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో చోటుచేసుకుంది.