కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక కేసులో భాగంగా నేడు విచారణకు హాజరుకానున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అమ్మాయి మేజర్ అని నిరూపిస్తామని భగీరథ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



