
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలో గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు, ముఖ్యంగా యువతకు సూచించారు.



















