
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టిజిఎస్ ఆర్టీసీ డిపోలో బీఎంఎస్ కార్మిక సంఘ్ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహిళా నాయకురాలు లక్ష్మీ డిపో అధ్యక్షురాలిగా, సాయి కిషోర్ సెక్రటరీగా, ఎం. శ్రీనివాస్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది.



















