నిజామాబాద్ నగరంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన తప్పుడు హామీ పత్రాల (స్యూరిటీ) కేసులో ఇద్దరు వ్యక్తులను టౌన్–I పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కోర్టులో హామీ పత్రాలు సమర్పించేటప్పుడు నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి సమర్పించినట్లు దర్యాప్తులో తేలింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600