ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు అజ్మీరా గోవింద్ నాయక్ మృతి పట్ల ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గోవింద్ నాయక్ మరణం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి తీరని లోటు అని ఆమె పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now