సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now