అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ చేతుల మీదుగా దమ్మపేటలో రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వాడకం తగ్గింపు లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now