మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, కూకట్పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



