
ఆర్మూర్ బస్టాండ్ లో పోలీసుల తనిఖీ
ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిసి బస్టాండ్ లో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.

ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిసి బస్టాండ్ లో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.

ఎన్టీఆర్ కాలనీలో రోడ్డు సమస్యపై హైకోర్టు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ అధికారులు రోడ్డు మూసివేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో, స్థానిక నాయకుడు పిటిషన్ దాఖలు చేశారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయెన్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణి నాట్యాలయ మినీ ఆడిటోరియంలో దేవార్చన భరత నాట్య ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 54 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు.

కామారెడ్డి జిల్లా గర్గుల్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల పంపిణీ జరిగింది.