న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనపై పోలీసులు లాఠీచార్జి, వాటర్ క్యానన్లను ప్రయోగించడాన్ని ఆయన విమర్శించారు.
విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి, నిర్బంధంపై పీడీఎస్యూ ఆగ్రహం
Share:

సారాంశం
న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన శాంతియుత నిరసన ప్రదర్శనపై పోలీసులు లాఠీచార్జి, వాటర్ క్యానన్లను ప్రయోగించడాన్ని ఆయన విమర్శించారు.










